మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ రాష్ట్రానికి వచ్చారు. విశాఖపట్నం విమానాశ్రయంలో ఆయనకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రులు లోకేష్, గంటా శ్రీనివాసరావు స్వాగతం పలికారు. విశాఖలో జరుగుతున్న అగ్రి టెక్ సదస్సులో పాల్గొనడంకోసం బిల్ గేట్స్ ఇక్కడికి వచ్చారు.
Related posts
-
126 మందితో టీడీపీ తొలి జాబితా
మంగళగిరి నుంచి బరిలోకి లోకేష్... -
-