రాజమహేంద్రవరంలోని లాలాచెరువు దగ్గర బత్తిన నగర్ మసీదులో మౌసన్గా చేస్తున్న ఫారుఖ్ హత్యపై సత్వర విచారణకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు. ఈ హత్యపై డీజీపీతో, తూర్పుగోదావరి జిల్లా ఎస్పీతో ఫోన్లో మాట్లాడిన ముఖ్యమంత్రి… నిందితులను ఎట్టిపరిస్థితుల్లో విడిచిపెట్టొద్దని స్పష్టం చేశారు.
Related posts
-
-
బి.ఎస్.ఎఫ్. అధికారి, భార్య ‘విదేశీయులే’: అస్సాం ట్రిబ్యునల్ నిర్ధారణ
అస్సాం ఫారెనర్స్ ట్రిబ్యునళ్ల గుడ్డి తీర్పులకు మరో ఉదాహరణ ఇది. బి.ఎస్.ఎఫ్. అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ముజిబుర్ రెహ్మాన్, ఆయన భార్య... -
6.2 శాతమే : ఇండియా వృద్ధి రేటుపై ‘మూడీస్’
దేశంలో అనేక రంగాల్లో అమ్మకాలు క్షీణించాయని వార్తలు రోజూ వస్తున్న నేపథ్యంలో స్థూల దేశీయోత్పత్తి (జి.డి.పి)పై షాకింగ్ వార్త. 2019 కేలండర్...