తండ్రిని అనుసరించిన జగన్మోహన్ రెడ్డి
Read MoreCategory: 2019 ఎన్నికలు
జిల్లాలవారీగా టీడీపీ జాబితా
175 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 126 మంది అభ్యర్ధుల జాబితాను తెలుగుదేశం పార్టీ తొలి దశలో ప్రకటించింది.
Read More126 మందితో టీడీపీ తొలి జాబితా
మంగళగిరి నుంచి బరిలోకి లోకేష్…
Read More18న ఏపీ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్
మార్చి 18న నోటిఫికేషన్, 25వరకు నామినేషన్లు..
Read More7 దశల్లో లోక్ సభ ఎన్నికలు… మే 23న ఫలితాలు
తెలుగు రాష్ట్రాల్లో తొలి దశలోనే…
Read Moreటైమ్స్ నౌ ప్రకారం… తెలుగుదేశం పతనం!!
25 లోక్ సభ సీట్లలో గెలిచేది రెండే..!?
Read Moreప్రతి పేదకూ కనీస ఆదాయం : రాహుల్ గాంధీ
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే గ్యారంటీ అని అభయం మోడీ రెండు ఇండియాలను సృష్టిస్తున్నారని వ్యాఖ్య ‘‘ఆర్థికంగా వెనుకబడినవారికి రిజర్వేషన్లు’’ అనే పాచికను ప్రయోగించిన ప్రధాని నరేంద్ర మోడీకి ధీటుగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎన్నికల ఎత్తులు వేస్తున్నారు. దేశంలోని ‘‘ప్రతి పేదకూ కనీస ఆదాయం గ్యారంటీ’’గా కల్పిస్తామని ప్రకటించారు. ఏప్రిల్, మే నెలల్లో జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తే ఈ ఫలితం ఉంటుందని రాహుల్ స్పష్టం చేశారు. చత్తీస్ గఢ్ లోని రాయపూర్ నగరంలో జరిగిన ‘‘కిసాన్ ఆధార్ సమ్మేళన్’’లో రాహుల్ గాంధీ ఈ ప్రకటన చేశారు. 15 సంవత్సరాల తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించినందుకు చత్తీస్ గఢ్ ప్రజలకు కృతజ్ఞత తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ…
Read More29న అయోధ్య కేసు హియరింగ్ రద్దు
జస్టిస్ ఎస్.ఎ. బాబ్డే అందుబాటులో ఉండటంలేదని… రాజ్యాంగ ధర్మాసనం సిటింగ్ రద్దు అయోధ్య భూమి హక్కుల వివాదంపై విచారణకు ఏర్పాటైన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం 29వ తేదీన చేపట్టాల్సిన హియరింగ్ రద్దయింది. ఈమేరకు సుప్రీంకోర్టు ఆదివారం ఒక నోటీసు జారీ చేసింది. రాజ్యాంగ ధర్మాసనంలోని ఐదుగురు జడ్జిలలో ఒకరైన జస్టిస్ ఎస్.ఎ. బాబ్డే ఆ రోజు అందుబాటులో ఉండటంలేదు కాబట్టి విచారణ చేపట్టడంలేదని ఆ నోటీసులో పేర్కొన్నారు. బాబ్రీ మసీదు-రామజన్మభూమి వివాదంలో విచారణకోసం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సారథ్యంలో ఇంతకు ముందు ఏర్పాటైన రాజ్యాంగ ధర్మాసనంలో… ఇద్దరు జడ్జిలు ఇటీవలే మారారు. తాజా ధర్మాసనంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్ఎ బాబ్డే, జస్టిస్ డివై చంద్రచూడ్ లతో పాటు జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ అబ్దుల్ నజీర్ ఉన్నారు. ‘‘ఇస్లాంలో… మసీదులో ప్రార్ధన…
Read Moreమోడీ ‘రైతు ప్యాకేజీ’ రెడీ..!
పరిశీలనలో వడ్డీ మాఫీ, పంటల బీమా ప్రీమియం మినహాయింపు
Read More