దేశంలో మోటారు పరిశ్రమ సంక్షోభంలో పడింది. గత 19 సంవత్సరాల్లో చూడని విధంగా జూలైలో అమ్మకాలు ఏకంగా 18.71 శాతం తగ్గాయి. గత రెండు, మూడు నెలల్లో 15 వేల మంది ఉద్యోగాలు కోల్పోయారని అంచనా. ఈ నేపథ్యంలో… భారత మోటారు పరిశ్రమలో దిగ్గజ సంస్థ మహింద్రా & మహింద్రా తాత్కాలిక ఉద్యోగులను ఇంటికి పంపుతోంది. ఏప్రిల్ నుంచి ఇప్పటిదాకా తమ కంపెనీ 1,500 మంది తాత్కాలిక ఉద్యోగులను తొలగించినట్టు మేనేజింగ్ డైరెక్టర్ పవన్ గోయెంకా స్వయంగా చెప్పారు. పరిశ్రమలో మందగమనం ఇలాగే కొనసాగితే మరింతమందిని తమ కంపెనీ తొలగించక తప్పదని ఆయన తేల్చి చెప్పారు. శ్రీలంకలో తమ కంపెనీ ఆటోమోటివ్ అసెంబ్లీ యూనిట్ ప్రారంభం సందర్భంగా గోయెంకా మీడియాతో మాట్లాడారు. వచ్చే పండుగ సీజన్లో ఈ రంగం సంక్షోభం నుంచి బయటపడకపోతే ఉద్యోగాలు, పెట్టుబడులపై తీవ్ర…
Read MoreCategory: National & International
7 దశల్లో లోక్ సభ ఎన్నికలు… మే 23న ఫలితాలు
తెలుగు రాష్ట్రాల్లో తొలి దశలోనే…
Read More7.1 కాదు.. 8.2 శాతం..! పెద్ద నోట్లు రద్దయిన ఏడాది జీడీపీ బాగా పెరిగిందట!!
‘‘సవరించిన డేటా’’ను విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం సందేహాలు వ్యక్తం చేస్తున్న ఆర్థిక నిపుణులు జాతీయ స్థూల ఉత్పత్తి (జీడీపీ) డేటా విషయంలో ఇప్పటికే అనేక పిల్లిమొగ్గలు వేసిన కేంద్ర ప్రభుత్వం… తాజాగా మరో ట్విస్టు ఇచ్చింది. గత రెండు ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన జీడీపీ లెక్కలను తాజాగా సవరించింది. రెండేళ్లలోనూ ఇంతకు ముందు అంచనాలకంటే వృద్ధి రేటును పెంచి చూపించింది. గత అంచనాల ప్రకారం 2017-18లో భారత జీడీపీ 6.7 శాతం వృద్ధిని నమోదు చేయగా… తాజాగా కేంద్ర ప్రభుత్వం చేసిన సవరణ ప్రకారం అది 7.2 శాతానికి పెరిగింది. డీమానెటైజేషన్ చేపట్టిన 2016-17 ఆర్థిక సంవత్సరంలోనైతే వృద్ధి రేటు 8.2 శాతం నమోదైనట్టు అనూహ్యమైన స్థాయిలో సవరించింది. 2016-17 ఆర్థిక సంవత్సరం నవంబర్ మాసంలో పాత రూ. 1000, 500 నోట్లను రద్దు చేస్తూ…
Read Moreదేశంపై నిరుద్యోగ భూతం పడగ…! 45 ఏళ్లలో ఎన్నడూ లేనంత సమస్య
2017-18లో 27.2 పట్టణ యువతులు నిరుద్యోగులు గ్రామీణ యువకుల్లో 17 శాతానికి ఉపాధి లేదు మోడీ ప్రభుత్వం దాచిపెట్టిన సమాచారం పత్రికల్లో వెల్లడి డీమానెటైజేషన్, జీఎస్టీల వల్ల ఆర్థిక వ్యవస్థ… ముఖ్యంగా అసంఘటిత రంగం కుదేలైనా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాత్రం అంగీకరించడానికి నిరాకరిస్తున్నారు. పైగా తన చర్యల వల్ల దేశానికి చాలా మేలు జరిగిందని వాదిస్తూ వస్తున్నారు. దేశంలో వాస్తవ పరిస్థితులు ఈ వాదనకు భిన్నంగా ఉన్నాయి. నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీసు (ఎన్.ఎస్.ఎస్.ఒ) తాజా సర్వే ప్రకారం దేశంలో నిరుద్యోగం రేటు పతాక స్థాయికి చేరింది. 2017-18లో స్థూల నిరుద్యోగ రేటు 6.1గా ఉంది. ఇది గత 45 సంవత్సరాల్లో అత్యధికం. 2011-12లో నిరుద్యోగం రేటు 2.2 శాతం. ప్రస్తుతం దేశంలో నిరుద్యోగ సమస్య తీవ్రతకు పై రెండు అంకెలు దర్పణం పడుతున్నాయి. పట్టణ…
Read Moreజార్జ్ ఫెర్నాండెజ్ మృతి
రక్షణ, రైల్వే శాఖల మాజీ మంత్రి, సమతా పార్టీ నాయకుడు జార్జి ఫెర్నాండెజ్ (88) మంగళవారం ఢిల్లీలో మరణించారు. కార్మిక సంఘం నేతగా, 1975 ఎమర్జెన్సీ వ్యతిరేకంగా పోరాడిన నాయకుల్లో ఒకరిగా ఫెర్నాండెజ్ ప్రముఖులు. వాజ్ పేయి ప్రభుత్వంలో ఆయన రక్షణ శాఖ మంత్రిగా పని చేశారు. ఫెర్నాండెజ్ మృతికి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సంతాపం వెలిబుచ్చారు.
Read More29న అయోధ్య కేసు హియరింగ్ రద్దు
జస్టిస్ ఎస్.ఎ. బాబ్డే అందుబాటులో ఉండటంలేదని… రాజ్యాంగ ధర్మాసనం సిటింగ్ రద్దు అయోధ్య భూమి హక్కుల వివాదంపై విచారణకు ఏర్పాటైన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం 29వ తేదీన చేపట్టాల్సిన హియరింగ్ రద్దయింది. ఈమేరకు సుప్రీంకోర్టు ఆదివారం ఒక నోటీసు జారీ చేసింది. రాజ్యాంగ ధర్మాసనంలోని ఐదుగురు జడ్జిలలో ఒకరైన జస్టిస్ ఎస్.ఎ. బాబ్డే ఆ రోజు అందుబాటులో ఉండటంలేదు కాబట్టి విచారణ చేపట్టడంలేదని ఆ నోటీసులో పేర్కొన్నారు. బాబ్రీ మసీదు-రామజన్మభూమి వివాదంలో విచారణకోసం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సారథ్యంలో ఇంతకు ముందు ఏర్పాటైన రాజ్యాంగ ధర్మాసనంలో… ఇద్దరు జడ్జిలు ఇటీవలే మారారు. తాజా ధర్మాసనంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్ఎ బాబ్డే, జస్టిస్ డివై చంద్రచూడ్ లతో పాటు జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ అబ్దుల్ నజీర్ ఉన్నారు. ‘‘ఇస్లాంలో… మసీదులో ప్రార్ధన…
Read More‘‘కుంభమేళా’’లో యూపీ కేబినెట్ మీటింగ్
29న నిర్వహణకు సిఎం యోగి ఆదిత్యనాథ్ నిర్ణయం పీఠాధిపతి స్థానంనుంచి ముఖ్యమంత్రి అవతారమెత్తిన యోగి ఆదిత్యనాథ్ స్టైలే వేరు. ఈసారి ఆయన తన కేబినెట్ సమావేశాన్ని కుంభమేళా స్థలిలో నిర్వహించాలని నిర్ణయించి ఆసక్తిని రేపారు. ఈ నెల 29వ తేదీన ఉత్తరప్రదేశ్ కేబినెట్ సమావేశం అలహాబాద్ నగరంలో నిర్వహించాలని నిర్ణయించినట్టు ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. కేబినెట్ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన సహచర మంత్రివర్గ సభ్యులతో కలసి నదిలో స్నానమాచరించనున్నట్టు సమాచారం. యూపీ కేబినెట్ సమావేశం ఇలా జరగనుండటం ఇదే తొలిసారి. కుంభమేళా కోసం ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లోనే యూపీ కేబినెట్ సమావేశం 29వ తేదీ ఉదయం 10.30 గంటలకు జరగనుంది.
Read Moreమోడీ ఓటమి ఖాయం
‘‘జన్మభూమి’’లో మరో 3 లక్షల కోట్ల పెట్టుబడులు : ముఖేష్ అంబానీ
గుజరాత్ మా ‘‘జన్మభూమి’’.. ‘‘కర్మభూమి’’ కూడా…
Read Moreలోక్ సభ ఎన్నికల సైరన్.. మార్చి తొలి వారంలో షెడ్యూలు
ఆంధ్రప్రదేశ్ సహా 5 అసెంబ్లీలకు కూడా…
2014లో 9 దశల్లో పోలింగ్.. మరి ఈసారి?