రక్షణ, రైల్వే శాఖల మాజీ మంత్రి, సమతా పార్టీ నాయకుడు జార్జి ఫెర్నాండెజ్ (88) మంగళవారం ఢిల్లీలో మరణించారు. కార్మిక సంఘం నేతగా, 1975 ఎమర్జెన్సీ వ్యతిరేకంగా పోరాడిన నాయకుల్లో ఒకరిగా ఫెర్నాండెజ్ ప్రముఖులు. వాజ్ పేయి ప్రభుత్వంలో ఆయన రక్షణ శాఖ మంత్రిగా పని చేశారు. ఫెర్నాండెజ్ మృతికి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సంతాపం వెలిబుచ్చారు.
Read MoreCategory: ఇండియా
భారతీయ మిసైల్ సక్సెస్
సంపన్నులు దేశం వదిలేస్తున్నారు!
2017లో 7,000 మంది విదేశాలకు వలస వెళ్ళారు
Read Moreరూ. 500కే 100 కోట్ల మంది ఆధార్ డేటా…జాతీయ భద్రతకే ప్రమాదమిది
ట్రంప్ ఎఫెక్ట్… 5 లక్షల ఎన్ఆర్ఐలకు ఉద్యోగ గండం
మందగమనం ముగిసినట్టేనా…
జూలై-సెప్టెంబర్ కాలంలో వృద్ధి రేటు 6.3 శాతం
Read More